ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ABN , First Publish Date - 2022-05-18T06:51:25+05:30 IST

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సౌడమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత
సౌడమ్మకు మొక్కుతున్న ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌

తుంగతుర్తి, మే 17: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సౌడమ్మ తల్లి పండుగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.   గ్రామాల్లో పండుగలను  ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. 


న్‌ నాయకులు

Updated Date - 2022-05-18T06:51:25+05:30 IST