మంత్రి అనిల్‌ ఐటీ ప్రభుత్వం చెల్లించదు

ABN , First Publish Date - 2021-04-23T10:54:15+05:30 IST

జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ ఆదాయపు పన్ను ప్రభుత్వం చెల్లించదని ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు

మంత్రి అనిల్‌ ఐటీ ప్రభుత్వం చెల్లించదు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ ఆదాయపు పన్ను ప్రభుత్వం చెల్లించదని ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వు జారీ చేశారు. మంత్రి అనిల్‌ కుమార్‌ జీతభత్యాలకు సంబంధించి 2020-21వ సంవత్సరపు ఆదాయపు పన్ను చెల్లించడం లేదంటూ వెలగపూడి, డిప్యూటీ పే అండ్‌ అకౌంట్స్‌ అధికారికి తెలియజేస్తూ గురువారం ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - 2021-04-23T10:54:15+05:30 IST