మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్న పాయల్‌ ఘోష్

ABN , First Publish Date - 2020-09-29T19:26:11+05:30 IST

బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు.

మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్న పాయల్‌ ఘోష్

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగింక వేధింపులపై భగత్ సింగ్ కోష్యారికి ఫిర్యాదు చేయనున్నారు. అనురాగ్ కశ్యప్‌ను అరెస్టు చేయాలంటూ ఇప్పటికే ఆమె రెండుసార్లు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె ఇవాళ గవర్నర్‌ను కలవనున్నారు. 

Updated Date - 2020-09-29T19:26:11+05:30 IST