త్వరలో మంగళగిరిలో చేనేత గర్జన సదస్సు: పవన్

ABN , First Publish Date - 2020-12-06T00:02:57+05:30 IST

త్వరలో మంగళగిరిలో చేనేత గర్జన సదస్సు: పవన్

త్వరలో మంగళగిరిలో చేనేత గర్జన సదస్సు: పవన్

నెల్లూరు: త్వరలో మంగళగిరిలో చేనేత గర్జన సదస్సును ఏర్పాటు చేయనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. మద్యంపై వచ్చిన ఆదాయం చేనేత కుటుంబాలకు ఇవ్వాలన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధమని కొత్త బ్రాండ్‌లు తెస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎవరూ భయపడకండి.. నిలదీయండన్నారు. వరదల్లో నష్టపోయిన చేనేతలకు 35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-06T00:02:57+05:30 IST