19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో Pawan యాత్ర

ABN , First Publish Date - 2022-06-14T01:34:20+05:30 IST

అమరావతి: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కల్యాన్ ఈ నెల 19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించునున్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు

19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో Pawan యాత్ర

అమరావతి: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ ఈ నెల 19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించునున్నారు. బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించి ఒక్కో కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అందజేస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. పర్చూరి నియోజకవర్గ పరిధిలో బహిరంగ సభ కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-14T01:34:20+05:30 IST