కొవిడ్‌ నుంచి కోలుకున్న పవన్‌

ABN , First Publish Date - 2021-05-09T08:40:23+05:30 IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఆయనకు డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు

కొవిడ్‌ నుంచి కోలుకున్న పవన్‌

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఆయనకు డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చిందని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ శనివారం తెలిపారు.   

Updated Date - 2021-05-09T08:40:23+05:30 IST