వెంకయ్య త్వరగా కోలుకోవాలి: పవన్‌

ABN , First Publish Date - 2020-10-01T08:09:52+05:30 IST

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు తెలిసి చాలా బాధపడ్డానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు...

వెంకయ్య త్వరగా కోలుకోవాలి: పవన్‌

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు తెలిసి చాలా బాధపడ్డానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఎంతో ధృడ చిత్తంగల వెంకయ్యనాయుడు ఈ చిన్నపాటి అవాంతరాన్ని సునాయాసంగా అఽధిగమిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. 

Updated Date - 2020-10-01T08:09:52+05:30 IST