వెంకయ్య త్వరగా కోలుకోవాలి: పవన్
ABN , First Publish Date - 2020-10-01T08:09:52+05:30 IST
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు తెలిసి చాలా బాధపడ్డానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడినట్టు తెలిసి చాలా బాధపడ్డానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఎంతో ధృడ చిత్తంగల వెంకయ్యనాయుడు ఈ చిన్నపాటి అవాంతరాన్ని సునాయాసంగా అఽధిగమిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు.