కాంగ్రెస్‌ తాత్కాలిక కోశాధికారిగా పవన్‌ కుమార్‌

ABN , First Publish Date - 2020-11-29T07:35:55+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక కోశాధికారిగా ఆ పార్టీ సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌ నియమితులయ్యారు. కోశాధికారిగా వ్యవహరించిన సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మరణం నేపథ్యంలో బన్సల్‌ను తాత్కాలిక కోశాధికారిగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారని...

కాంగ్రెస్‌ తాత్కాలిక కోశాధికారిగా పవన్‌ కుమార్‌

న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక కోశాధికారిగా ఆ పార్టీ సీనియర్‌ నేత పవన్‌ కుమార్‌ బన్సల్‌ నియమితులయ్యారు. కోశాధికారిగా వ్యవహరించిన సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మరణం నేపథ్యంలో బన్సల్‌ను తాత్కాలిక కోశాధికారిగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన బన్సల్‌ ప్రస్తుతం ఏఐసీసీ పాలకవర్గం ఇన్‌చార్జిగా ఉన్నారు. త్వరలోనే ఆయన అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు.

Updated Date - 2020-11-29T07:35:55+05:30 IST