వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న Pawan Kalyan
ABN , First Publish Date - 2022-07-10T17:27:18+05:30 IST
గుంటూరు: తొలి ఏకాదశి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవన్కల్యాణ్కు స్వాగతం పలికిన
గుంటూరు: తొలి ఏకాదశి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవన్కల్యాణ్కు స్వాగతం పలికిన వేదపండితులు పూజల అనంతరం ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు.