వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న Pawan Kalyan

ABN , First Publish Date - 2022-07-10T17:27:18+05:30 IST

గుంటూరు: తొలి ఏకాదశి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవన్కల్యాణ్కు స్వాగతం పలికిన

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న Pawan Kalyan

గుంటూరు: తొలి ఏకాదశి సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవన్కల్యాణ్కు స్వాగతం పలికిన వేదపండితులు పూజల అనంతరం ఆయనకు వేదాశీర్వచనం పలికారు. ఆలయ సిబ్బంది తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-07-10T17:27:18+05:30 IST