అంతర్రాష్ట్ర ట్కాస్క్ఫోర్స్ను ఉంచాలి: పవన్
ABN , First Publish Date - 2021-10-27T20:02:09+05:30 IST
2018లో ఏఓబీలో పర్యటించే సమయంలో స్థానికులు ఒక క్లిష్టమైన క్రిమినల్ నెట్వర్క్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.
అమరావతి: 2018లో ఏఓబీలో పర్యటించే సమయంలో స్థానికులు ఒక క్లిష్టమైన క్రిమినల్ నెట్వర్క్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. దానిని బహిర్గతం చేయడానికి వారు భయపడ్డారని చెప్పారు. దానిని అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ట్కాస్క్ఫోర్స్ను ఉంచాలన్నారు.