అంతర్రాష్ట్ర ట్కాస్క్‌ఫోర్స్‌ను ఉంచాలి: పవన్

ABN , First Publish Date - 2021-10-27T20:02:09+05:30 IST

2018లో ఏఓబీలో పర్యటించే సమయంలో స్థానికులు ఒక క్లిష్టమైన క్రిమినల్ నెట్‌వర్క్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు.

అంతర్రాష్ట్ర ట్కాస్క్‌ఫోర్స్‌ను ఉంచాలి: పవన్

అమరావతి: 2018లో ఏఓబీలో పర్యటించే సమయంలో స్థానికులు ఒక క్లిష్టమైన క్రిమినల్ నెట్‌వర్క్ ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. దానిని బహిర్గతం చేయడానికి వారు భయపడ్డారని చెప్పారు. దానిని అరికట్టేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర ట్కాస్క్‌ఫోర్స్‌ను ఉంచాలన్నారు. 

Updated Date - 2021-10-27T20:02:09+05:30 IST