ఢిల్లీలో బిజీబిజీగా పవన్కల్యాణ్
ABN , First Publish Date - 2021-09-08T02:47:17+05:30 IST
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా
అమరావతి: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు పవన్కల్యాణ్ ఢిల్లీ వచ్చారు. ప్రహ్లాద్ జోషితో పవన్కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో వైసీసీ ప్రభుత్వం తీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.