అప్పుడు జగన్‌ మొద్దునిద్ర పోయారు: పట్టాభి

ABN , First Publish Date - 2021-05-07T18:00:20+05:30 IST

అమరావతి: వ్యాక్సిన్‌ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే.. సాక్షిలో కేంద్ర ప్రభుత్వంపై నిందలేస్తూ లేఖ ప్రచురించారని టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు.

అప్పుడు జగన్‌ మొద్దునిద్ర పోయారు: పట్టాభి

అమరావతి: వ్యాక్సిన్‌ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే.. సాక్షిలో కేంద్ర ప్రభుత్వంపై నిందలేస్తూ లేఖ ప్రచురించారని టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్‌ ఆర్డర్లు పెడితే ఏపీ సీఎం జగన్‌ మొద్దు నిద్ర పోయారన్నారు. కేంద్రపై నిందలేస్తూ తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. రెవెన్యూ లోటు నిధుల కింద కేంద్రం ఇచ్చిన 2876 కోట్లను ఏం చేశారని ప్రశ్నించారు. ఆ సొమ్ములో సగం ఖర్చు పెట్టినా సగం మందికి వ్యాక్సిన్లు ఇవ్వొచ్చని పట్టాభి పేర్కొన్నారు.


Updated Date - 2021-05-07T18:00:20+05:30 IST