ప్యాసింజరు రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2022-01-22T06:17:56+05:30 IST

కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేశారు.

ప్యాసింజరు రైళ్లు రద్దు
Passenger trains canceled

గుంతకల్లు, జనవరి 21: కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేశారు. గుతకల్లు-డోన (నెం.07288), డోన-గుత్తి (నెం.07290), గుత్తి-డోన 9 నెం. 072910, డోన-కర్నూలు సిటీ(నెం.07291), కర్నూలు సిటీ-గుంతకల్లు 9నెం. 07292) రైళ్లను శుక్రవారం నుంచి 24వ తేదీ వరకూ నాలుగు రోజులపాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జోనల్‌ వ్యాప్తంగా మొత్తం 55ప్యాసింజరు రైళ్లను నిలిపేశారు. ఈ రై ళ్లను కొనసాగించేదీ, రద్దు చేసేదీ నాలుగు రోజుల తర్వాత తెలియజేస్తామన్నారు.

Updated Date - 2022-01-22T06:17:56+05:30 IST