సీఎం కాన్వాయ్‌ కోసం ప్రయాణికుల కారు తీసుకోవడం బాధాకరం: బాలినేని

ABN , First Publish Date - 2022-04-21T22:44:55+05:30 IST

సీఎం జగన్ కాన్వాయ్‌ కోసం ప్రయాణికుల కారు తీసుకోవడం బాధాకరమని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తప్పుబట్టారు.

సీఎం కాన్వాయ్‌ కోసం ప్రయాణికుల కారు తీసుకోవడం బాధాకరం: బాలినేని

అమరావతి: సీఎం జగన్ కాన్వాయ్‌ కోసం ప్రయాణికుల కారు తీసుకోవడం బాధాకరమని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కారును బలవంతంగా తీసుకున్నవారిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కావద్దని అధికారులను ఆదేశించామని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-21T22:44:55+05:30 IST