దాతల వితరణకు పార్టీ రంగులు
ABN , First Publish Date - 2022-01-29T06:32:50+05:30 IST
దాతల వితరణకు పార్టీ రంగులు
జగ్గయ్యపేట, జనవరి 28: జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో రూ.45 లక్షల వితరణతో రామ్ కో సిమెంట్స్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సెంటర్కు అధికార పార్టీ రంగు పడింది. ఆక్సిజన్ సెంటర్కు వేసిన రంగుతో పాటు, బోర్డుకు, ఆసుపత్రిలో కనిపించే చెట్లకు, స్తంభాలకు పార్టీ రంగులు పులుముతున్నారు.