పట్టిన దరిద్రం పోవాలంటే చంద్రబాబు రావాలి: paritala sriram
ABN , First Publish Date - 2022-05-17T22:21:58+05:30 IST
పట్టిన దరిద్రం పోవాలంటే చంద్రబాబు రావాలి: paritala sriram
అనంతపురం: వైసీపీ పాలనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ధరల పెంపుతో ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాకు పట్టిన దరిద్రం పోవాలంటే చంద్రబాబు రావాలన్నారు.