ఏసీబీకి చిక్కిన పరిగి ఎస్సై
ABN , First Publish Date - 2021-10-08T00:44:38+05:30 IST
జిల్లాలోని పరిగిలో ఏసీబీ దాడులు చేశారు. ఏసీబీ వలకు ..
వికారాబాద్: జిల్లాలోని పరిగిలో ఏసీబీ దాడులు చేశారు. ఏసీబీ వలకు పరిగి ఎస్సై క్రాంతికుమార్ పట్టుబడ్డారు. ఎస్టీ అట్రాసిటీ కేసులో పది వేలు లంచం తీసుకున్నాడు. ఎస్సైని ఎసిబి అధికారులు విచారిస్తున్నారు.