పంచాయతీరాజ్ ఏఈ మృతి
ABN , First Publish Date - 2022-05-25T05:47:27+05:30 IST
పంచాయతీరాజ్ ఏఈ మృతి
కందుకూరు, మే 24:మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఏఈ విష్ణువర్ధన్రెడ్డి అనారోగ్యంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. గత మూడు సంవత్సరాల నుంచి మండలంలో పనిచేసిన ఆయన మండల ప్రజల మన్ననలు పొందారు. ఆయన మృతి చెందడంతో ఆయ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నివాళులర్పించారు.