ోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి

ABN , First Publish Date - 2021-10-20T04:49:34+05:30 IST

మండలంలోని రుసేగాం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్రవంతికి చికిత్స పొందుతూ మృతిచెందిన ట్లు కుటుంబీకులు తెలిపారు.

ోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి


మద్నూర్‌, అక్టోబరు 19: మండలంలోని రుసేగాం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్రవంతికి చికిత్స పొందుతూ మృతిచెందిన ట్లు కుటుంబీకులు తెలిపారు. సోమవారం బాన్సువాడ నుంచి విధులు నిర్వ హించడానికి ద్విచక్రవాహనంపై రుసేగాం వెళుతుండగా, వెనుక వైపు నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థాని కులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగ ళవారం తెల్లవారు జామున మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Updated Date - 2021-10-20T04:49:34+05:30 IST