పంచాంగం ఆవిష్కరణ
ABN , First Publish Date - 2021-04-12T05:25:26+05:30 IST
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం శ్రీప్లవనామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు.
ఎల్బీనగర్, ఏప్రిల్ 11(ఆంరఽధజ్యోతి): తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం శ్రీప్లవనామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఆర్కేపురంలోని శ్రీప్రత్యంగిరా పరమేశ్వరిదేవి మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సమాఖ్య నగర అధ్యక్షుడు తులసీ శ్రీనివాస్, కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్, రీజనల్ కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు, నాగరాజుశర్మ, విఠల్శర్మ, సాయిశర్మ, అరుణ, హేమ, బాబురావు పాల్గొన్నారు.