కాకో ఆలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు పూజలు
ABN , First Publish Date - 2021-04-19T05:39:11+05:30 IST
మండలం గుడిరేవులో పద్మల్ పూరీ కాకో ఆలయంలో ఆదివారం పద్మశ్రీ అవార్డు గ్రహి త కనకరాజు దంపతులు, కుటుంబసభ్యులు కాకో అమ్మ వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు.
దండేపల్లి, ఏప్రిల్ 18 : మండలం గుడిరేవులో పద్మల్ పూరీ కాకో ఆలయంలో ఆదివారం పద్మశ్రీ అవార్డు గ్రహి త కనకరాజు దంపతులు, కుటుంబసభ్యులు కాకో అమ్మ వారిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేశారు. ఈసంద ర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పద్మల్ పూరీకాకో బా యి సన్నిధిలో కనకరాజు దంపతులను పూలమాల శా లువతో ఘనంగా సత్కారించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ కుడిమేత సోము, ఆదివాసి సేన జిల్లా అ ధ్యక్షులు కట్నాక తిరుపతి, తెలంగాణ మానవ హక్కుల వేధిక ఛైర్మన్ ఆత్రం భుజంగరావు, ఆదివాసి మహిళ అ ధ్యక్షులు సుగుణ బాయి, కనక వెంకటేష్, ఆదివాసి గిరిజ న సంఘం నాయకులు పాల్గొన్నారు.