‘బర్డ్’లో ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-16T06:21:44+05:30 IST
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఇటీవల శ్రీసిటీ అందజేసిన ఆక్సిజన్ ట్యాంక్ను శనివారం బర్డ్ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
తిరుపతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఇటీవల శ్రీసిటీ అందజేసిన ఆక్సిజన్ ట్యాంక్ను శనివారం బర్డ్ ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 13వేల లీటర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సామర్థ్యం గల ఈ స్టోరేజీ ట్యాంకుతో ఈ ఆస్పత్రిలోని కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించనున్నారు.