గవర్నర్ను కలిసిన ‘సన్సాయ్’ యాజమాన్యం
ABN , First Publish Date - 2021-12-08T06:57:53+05:30 IST
గవర్నర్ తమిళిసైని సంతోషిమాత ఆలయ పునఃప్రారంభోత్సవానికి సన్సాయ్ మోటర్స్ గ్రూప్ అధినేత దంపతులు విజయ్మోహన్, మద్ది వినీలారెడ్డి మంగళవారం ఆహ్వానించారు.
నల్లగొండ, డిసెంబరు 7 : గవర్నర్ తమిళిసైని సంతోషిమాత ఆలయ పునఃప్రారంభోత్సవానికి సన్సాయ్ మోటర్స్ గ్రూప్ అధినేత దంపతులు విజయ్మోహన్, మద్ది వినీలారెడ్డి మంగళవారం ఆహ్వానించారు. ఇందు కు గవర్నర్ సానుకూలంగా స్పందిం చి ఈనెల 8వ తేదీన నల్లగొండలో నిర్వహిస్తున్న ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు పూజల్లో పాల్గొననున్నారు.