70రోజుల్లో విదేశాల నుంచి 15లక్షల మందికి పైగా
ABN , First Publish Date - 2020-03-29T10:00:06+05:30 IST
కరోనా ప్రబలకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారి జాబితాను సేకరించే పనిని
కరోనా ప్రబలకుండా ఉండేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారి జాబితాను సేకరించే పనిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ముమ్మరం చేశాయి జనవరి 18 నుంచి ఇప్పటివరకు 15లక్షల మందికిపైగా విదేశాల నుంచి భారత్కు వచ్చారని తేలింది. ఈ సంఖ్యకు హోం క్వారంటైన్లో ప్రభుత్వ ఐసొలేషన్లో ఉన్నవారి సంఖ్యకు లెక్క కుదరడం లేదు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారి పూర్తి వివరాలను కనుక్కోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ఐదు జిల్లాల్లో కట్టడే కీలకం!