మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్
ABN , First Publish Date - 2020-10-24T08:52:59+05:30 IST
రాష్ట్రంలో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.
గవర్నర్ ఆమోదం
అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 150ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు.