ఆపస్ కార్యవర్గం ఎన్నిక
ABN , First Publish Date - 2021-04-22T05:14:58+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) కవిటి మండలశాఖ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.
కవిటి: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) కవిటి మండలశాఖ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. అధ్యక్షుడిగా ప్రసాద్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తరణి పధ్రాన్, కోశాధికారిగా ఎం.ధర్మారావు, గౌరవాధ్య క్షుడిగా బత్తుల గోవిందరావు, సలహాదారుడిగా ఎన్.అనిల్కు మార్, ఉపాధ్యక్షులుగా ఆర్.చంద్రశేఖరం, భగవాన్ బెహరా, కార్యదర్శులుగా శరత్, పాపారావు ఎన్నికైనట్లు ఆపస్ జిల్లా కోశాధికారి నర్తు సోమేశ్వరరావు తెలిపారు.