ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తం చేయాలి: Vasireddy Padma

ABN , First Publish Date - 2022-07-05T01:00:57+05:30 IST

అమరావతి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఏపీ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని లేఖలో మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. నందిగామ

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తం చేయాలి: Vasireddy Padma

అమరావతి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఏపీ మహిళా కమిషన్‌ లేఖ రాసింది. ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని లేఖలో మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. నందిగామ డీఎస్పీ, చిల్లకల్లు ఎస్ఐతో మాట్లాడారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య, అలాగే ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో జాస్తి శ్వేతాచౌదరి ఆత్మహత్య కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమగ్ర దర్యాప్తుతో నివేదిక ఇవ్వాలని కోరారు.

Updated Date - 2022-07-05T01:00:57+05:30 IST