ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు చేయండి

ABN , First Publish Date - 2021-05-15T06:51:58+05:30 IST

కొవిడ్‌ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ఆక్సిజన్‌ సరిపడా లేక ప్రజలు ఇబ్బం దులుపడుతున్నారని, అందువల్ల జిల్లాలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏ ర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు లురెడ్డి శుక్రవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రోడ్డు ర వాణా, హైవేస్‌శాఖ మంత్రి నితిన్‌గట్కారీలను లిఖిత పూర్వకంగా కోరా రు.

ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు చేయండి



కేంద్రాన్ని కోరిన ఎంపీ మాగుంట


ఒంగోలు(కలెక్టరేట్‌),మే 14 : కొవిడ్‌ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ఆక్సిజన్‌ సరిపడా లేక ప్రజలు ఇబ్బం దులుపడుతున్నారని, అందువల్ల జిల్లాలో రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏ ర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసు లురెడ్డి శుక్రవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రోడ్డు ర వాణా, హైవేస్‌శాఖ మంత్రి నితిన్‌గట్కారీలను లిఖిత పూర్వకంగా కోరా రు. ఒంగోలులోని రిమ్స్‌తో పాటు మార్కాపురంలోని ప్రభుత్వవైద్యశాల లో  కొవిడ్‌ బాధితులు ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్నారని, అందువల్ల రెండు ఆక్సిజన్‌ ప్లాంట్లు మంజూరు చేసి ఆదుకోవాలని ఎంపీ కోరారు. 


Updated Date - 2021-05-15T06:51:58+05:30 IST