శిల్ప కేసులో కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2021-12-06T21:43:40+05:30 IST

పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టైన

శిల్ప కేసులో కొనసాగుతున్న విచారణ

హైదరాబాద్: పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్పను నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరో రెండు పేర్లు వెలుగులోకి వచ్చాయి. షామీర్‌పేట్ చంద్ర మల్లారెడ్డితో పాటు ప్రతాప్‌రెడ్డి పేర్లను విచారణలో శిల్పా వెల్లడించినట్లు సమాచారం. మల్లారెడ్డి, ప్రతాప్ రెడ్డికి డబ్బులు ఇచ్చానని పోలీసులకు శిల్పా చెప్పారు. శిల్పా చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారణ చేయనున్నారు.  



Updated Date - 2021-12-06T21:43:40+05:30 IST