నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-28T00:06:38+05:30 IST

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. వదర ప్రభావం అధికంగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 6,44,815 క్యూసెక్కులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు  వరద కొనసాగుతోంది. వదర ప్రభావం అధికంగా ఉండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 6,44,815 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో  6,44,815క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ  312.0450 టీఎంసీలుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 590.00 అడుగులు.

Updated Date - 2020-09-28T00:06:38+05:30 IST