ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-05-23T04:53:07+05:30 IST
మండంలోని మంగుపల్లి గ్రామానికి చెందిన మల్లి పుల్లయ్య (40)ఆదివారం ఇంట్లో చెట్టుకు ఉరేసుకొని మృతి చె ందాడు.
అనంతసాగరం, మే 22: మండంలోని మంగుపల్లి గ్రామానికి చెందిన మల్లి పుల్లయ్య (40)ఆదివారం ఇంట్లో చెట్టుకు ఉరేసుకొని మృతి చె ందాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సోమశిల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృత్యుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.