రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-04-16T06:28:46+05:30 IST
మండలంలోని కుంభళనూరు గ్రామ సమీపం వద్ద బైక్ను ఆటో డీ కొట్టడంతో వడ్డె దొరసాని(30) అనే వ్యక్తి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
కౌతాళం, ఏప్రిల్ 15: మండలంలోని కుంభళనూరు గ్రామ సమీపం వద్ద బైక్ను ఆటో డీ కొట్టడంతో వడ్డె దొరసాని(30) అనే వ్యక్తి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వివరాలు.. గుడికంబాలి గ్రామానికి చెందిన వడ్డె దొరసాని చెపలకోసమని కుంభళనూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం తిరిగి వస్తుండగా ఆటో డీ కొట్టి, మృతిచెందాడు. మృతునికి భార్య దేవమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.