ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు విరాళం

ABN , First Publish Date - 2021-04-16T06:40:49+05:30 IST

పట్టణంలో అభయాంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు భక్తులు బలరాం యాదవ్‌, పామయ్య యాదవ్‌ రూ.1,61,118 విరాళం అందజేశారు.

ఆంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు విరాళం
విరాళం అందజేస్తున్న దృశ్యం

వెల్దుర్తి, ఏప్రిల్‌ 15: పట్టణంలో అభయాంజనేయస్వామి విగ్రహ ఏర్పాటుకు భక్తులు బలరాం యాదవ్‌, పామయ్య యాదవ్‌ రూ.1,61,118 విరాళం అందజేశారు. 44వ జాతీయ రహదారి సమీపంలో అయ్యప్ప స్వామి గుడి వద్ద 51 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తమవంతుగా విరాళాన్ని ఆలయ నిర్వాహకుడు రామాంజనేయులుకు అందజేశారు. 


Updated Date - 2021-04-16T06:40:49+05:30 IST