రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-05-17T05:08:03+05:30 IST

జలాల్‌పూర్‌ గ్రామ శివారులో ఆదివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతిచెందారు. మహారాష్ట్రలోని లోయా తా లూక బాగేడావ్‌ గ్రామానికి చెందిన దాదారావు (42) బడాపహాడ్‌ నుంచి మహారాష్ట్రకు తిరిగి వెళ్తున్నాడు. జలాల్‌పూర్‌ వద్ద అదుపు తప్పి ఆటో ప డింది. ఈ సంఘటన అతడు మృతిచెందగా, ఆ స్థలాన్ని ఎస్సై అనిల్‌రెడ్డి సందర్శించి శవపంచనామా అనంతరం మృతదేహన్ని బోధన్‌ ఏరియా ఆ సుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి


వర్ని, మే 16: జలాల్‌పూర్‌ గ్రామ శివారులో ఆదివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో ఒకరు మృతిచెందారు. మహారాష్ట్రలోని లోయా తా లూక బాగేడావ్‌ గ్రామానికి చెందిన దాదారావు (42) బడాపహాడ్‌ నుంచి మహారాష్ట్రకు తిరిగి వెళ్తున్నాడు. జలాల్‌పూర్‌ వద్ద అదుపు తప్పి ఆటో ప డింది. ఈ సంఘటన అతడు మృతిచెందగా, ఆ స్థలాన్ని ఎస్సై అనిల్‌రెడ్డి సందర్శించి శవపంచనామా అనంతరం మృతదేహన్ని బోధన్‌ ఏరియా ఆ సుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Updated Date - 2021-05-17T05:08:03+05:30 IST