ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-06-12T05:16:14+05:30 IST

మండలంలోని మాచాపూర్‌ గ్రామానికి చెందిన మల్లేష్‌(28)ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలయ్యాయి. మాచాపూర్‌ నుంచి నిజామాబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మల్లాయిపల్లి గేట్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు

ఎల్లారెడ్డి, జూన్‌ 11: మండలంలోని మాచాపూర్‌ గ్రామానికి చెందిన మల్లేష్‌(28)ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలయ్యాయి. మాచాపూర్‌ నుంచి నిజామాబాద్‌కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా మల్లాయిపల్లి గేట్‌ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిం చినట్లు ఎస్‌ఐ శ్వేతా తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.

Updated Date - 2021-06-12T05:16:14+05:30 IST