దేశమంతా ఒకే పసిడి ధర: మలబార్ గోల్డ్
ABN , First Publish Date - 2020-10-24T07:30:28+05:30 IST
దేశమంతా ఒకే ధరకు బంగారాన్ని విక్రయిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలిపింది. ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ ఆఫర్తో 100 శాతం బీఐఎస్ హాల్మార్క్డ్ బంగారాన్ని విక్రయిస్తున్నట్లు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): దేశమంతా ఒకే ధరకు బంగారాన్ని విక్రయిస్తున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తెలిపింది. ‘వన్ ఇండియా వన్ గోల్డ్ రేట్’ ఆఫర్తో 100 శాతం బీఐఎస్ హాల్మార్క్డ్ బంగారాన్ని విక్రయిస్తున్నట్లు మలబార్ గోల్డ్ తెలిపింది. వివిధ రాష్ట్రాల మధ్య గ్రాము బంగారానికి గరిష్ఠంగా రూ.400 వరకూ తేడా ఉంటోందని.. మలబార్ గోల్డ్ ఒకే ధరకు విక్రయించనుందని పేర్కొంది.