కొవిడ్తో ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-10-01T08:05:12+05:30 IST
కొవిడ్ బారిన పడిన ఓ వ్యక్తి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పిఠాపురానికి చెందిన
జీజీహెచ్ (కాకినాడ), సెప్టెంబరు 30: కొవిడ్ బారిన పడిన ఓ వ్యక్తి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పిఠాపురానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో సెప్టెంబరు 26న జీజీహెచ్లో చికిత్స కోసం చేరాడు.
ప్రత్యేక చికిత్స పొందుతోన్న అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు నోడల్ అఽధికారి డాక్టర్ ఎం.కిరణ్ తెలిపారు.