విద్యుత్షాక్తో ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-08-10T05:48:29+05:30 IST
మండలంలోని దేగాం గ్రామానికి చెందిన రం గోని వినయ్గౌడ్(20) అనే యువకుడు విద్యుత్షాక్తో మృతి చెందినట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిసిన వివరాల ప్రకారం దేగాం గ్రామం లోని పీహెచ్సీ సెంటర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో అంతరాయం ఏర్పడ డంతో సిబ్బంది లైన్మెన్ వినోద్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో లైన్మెన్ వినోద్ వెళ్లకుండా గ్రామస్థుడైన వినయ్గౌడ్ను పంపడం తో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్ తగిలి మ రణించాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్గౌడ్ ఫిర్యాదు మేరకు లైన్మెన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఆర్మూర్టౌన్, ఆగస్టు9: మండలంలోని దేగాం గ్రామానికి చెందిన రం గోని వినయ్గౌడ్(20) అనే యువకుడు విద్యుత్షాక్తో మృతి చెందినట్టు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిసిన వివరాల ప్రకారం దేగాం గ్రామం లోని పీహెచ్సీ సెంటర్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో అంతరాయం ఏర్పడ డంతో సిబ్బంది లైన్మెన్ వినోద్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో లైన్మెన్ వినోద్ వెళ్లకుండా గ్రామస్థుడైన వినయ్గౌడ్ను పంపడం తో ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తూ ప్రమాదవశాత్తు షాక్ తగిలి మ రణించాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్గౌడ్ ఫిర్యాదు మేరకు లైన్మెన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.