రెండోరోజు 32 వేల శ్రీవారి లడ్డూల విక్రయం

ABN , First Publish Date - 2020-05-27T09:53:02+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో చేపట్టిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల ..

రెండోరోజు 32 వేల శ్రీవారి లడ్డూల విక్రయం

అనంతపురం టౌన్‌, మే 26: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో చేపట్టిన శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రెండోరోజు మంగళవారం కూడా కొనసాగాయి. మధ్యాహ్నానికే 31 వేల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. సాయంత్రం మరో 15 వేల లడ్డూలు దిగుమతి కాగా.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో కౌంటర్‌ మూతకు అరగంట వ్యవధిలో మ

Updated Date - 2020-05-27T09:53:02+05:30 IST