కరోనా బాధితులకు అండగా..

ABN , First Publish Date - 2021-05-17T05:38:47+05:30 IST

మండల పరిధిలోని మల్లే పల్లి గ్రామానికి చెందిన అడిషనల్‌ రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ దండు శ్రీశైలం స్వగ్రామంలోని ఆర్థిక పరి స్థితి బాగాలేని కరోనా బా ధితులకు అండగా నిలు స్తున్నారు.

కరోనా బాధితులకు అండగా..
సరుకులు అందిస్తున్న రెవెన్యూ అధికారి శ్రీశైలం

రాజాపూర్‌, మే 16 : మండల పరిధిలోని మల్లే పల్లి గ్రామానికి చెందిన అడిషనల్‌ రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ దండు శ్రీశైలం స్వగ్రామంలోని ఆర్థిక పరి స్థితి బాగాలేని కరోనా బా ధితులకు అండగా నిలు స్తున్నారు. 25కిలోల బియ్యం, పలు రకాల సరు కులు అందిస్తున్నారు. ఆదివారం మల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ్లాతండాకు చెందిన ఓ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు. గ్రామంలో ఇప్పటికీ 5 కుటుం బాలకు సరుకులు అందించారు. కార్యక్రమంలో అశోక్‌, శ్రీశైలం, తిరుపతయ్య, రాములు, గణేష్‌, అనిల్‌, శ్రీశైలం గౌడ్‌, గ్రామస్థులు పాల్గొన్నారు

Updated Date - 2021-05-17T05:38:47+05:30 IST