దేశంలో 578కి చేరిన Omicron కేసుల సంఖ్య

ABN , First Publish Date - 2021-12-27T16:27:20+05:30 IST

దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 578కి చేరింది. 151 మంది ఒమైక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో 578కి చేరిన Omicron కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 578కి చేరింది. 151 మంది ఒమైక్రాన్ నుంచి కోలుకుని  డిశ్చార్జ్ అయ్యారు. ఒమైక్రాన్ వేరియంట్ అధికంగా నమోదువుతున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఢిల్లీ, రెండవ స్థానంలో మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. ఢిల్లీలో 142, మహారాష్ట్ర 141, కేరళ 57, గుజరాత్ 49, రాజస్థాన్ 43, తెలంగాణ 41, తమిళనాడు 34, కర్ణాటక 31, మధ్యప్రదేశ్ 9లో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2021-12-27T16:27:20+05:30 IST