సముద్రంలోకి ఆలివ్‌ రిడ్లే పిల్లలు

ABN , First Publish Date - 2021-04-12T05:10:21+05:30 IST

భావనపాడు సముద్ర తీరంలో ఆలివ్‌ రిడ్లే తాబేలు పిల్లలను సర్పంచ్‌ బుడ్డా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆది వారం సము ద్రంలోకి విడిచి పెట్టారు.

సముద్రంలోకి ఆలివ్‌ రిడ్లే పిల్లలు
తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెడుతున్న సర్పంచ్‌ మోహన్‌రెడ్డి

సంతబొమ్మాళి, ఏప్రిల్‌ 11: భావనపాడు సముద్ర తీరంలో ఆలివ్‌ రిడ్లే తాబేలు పిల్లలను సర్పంచ్‌ బుడ్డా మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆది వారం సము ద్రంలోకి విడిచి పెట్టారు. ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టగా వాటిని అటవీశాఖ ఆధ్వర్యంలో సముద్ర ఒడ్డున గూడులను ఏర్పాటు చేసి భద్ర పరిచారు. గుడ్డు పొదిగి పిల్లలు అయిన తరువాత సముద్రంలోకి విడిచిపెట్టారు. 

 

 

Updated Date - 2021-04-12T05:10:21+05:30 IST