పాతబస్తీ సౌత్‌జోన్‌లో కరోనా బారిన పడుతున్న పోలీసులు

ABN , First Publish Date - 2022-01-17T16:47:28+05:30 IST

పాతబస్తీ సౌత్ జోన్‌లో పోలీసులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు

పాతబస్తీ సౌత్‌జోన్‌లో కరోనా బారిన పడుతున్న పోలీసులు

హైదరాబాద్: పాతబస్తీ సౌత్ జోన్‌లో పోలీసులు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వర్మ కూడా ఉన్నారు. సబ్ ఇన్‌స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎస్సైలు, ఏడుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సిబ్బంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.

Updated Date - 2022-01-17T16:47:28+05:30 IST