అప్పన్నను దర్శించుకున్న ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2022-08-15T05:45:29+05:30 IST

ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్‌.రామన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు.

అప్పన్నను దర్శించుకున్న ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి
కప్పస్థంభం వద్ద న్యాయమూర్తి

సింహాచలం, ఆగస్టు 14: ఒడిశా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎం.ఎస్‌.రామన్‌ కుటుంబ సమేతంగా ఆదివారం వరాహలక్ష్మీనృసింహస్వామిని  దర్శించుకున్నారు. అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వామి దర్శనం కల్పించి వేదాశీర్వచనం, శేషవస్త్రం, ప్రసాదం అందజేవారు. 

Updated Date - 2022-08-15T05:45:29+05:30 IST