నూజివీడు ఘటనపై విచారణ: సురేశ్‌

ABN , First Publish Date - 2020-02-24T09:03:47+05:30 IST

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. విచారణ అనంతరం

నూజివీడు ఘటనపై విచారణ: సురేశ్‌

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంప్‌సలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2020-02-24T09:03:47+05:30 IST