నూజివీడు ఘటనపై విచారణ: సురేశ్
ABN , First Publish Date - 2020-02-24T09:03:47+05:30 IST
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంప్సలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విచారణ అనంతరం
కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంప్సలో జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.