వెండి కాయిన్పై ఎన్టీఆర్ రూపం
ABN , First Publish Date - 2021-01-18T04:55:15+05:30 IST
నగరపంచాయతీ కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణకారుడు ముగడ జగదీష్ 1,570 మిల్లీ గ్రాముల వెండి కాయిన్ పై మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూపాన్ని 30 నిమషాల వ్యవధిలో చెక్కి ఆకట్టుకున్నాడు.
రాజాం: నగరపంచాయతీ కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ స్వర్ణకారుడు ముగడ జగదీష్ 1,570 మిల్లీ గ్రాముల వెండి కాయిన్ పై మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రూపాన్ని 30 నిమషాల వ్యవధిలో చెక్కి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా దీనిని తయారు చేసినట్లు ఆయన తెలిపాడు.