ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు
ABN , First Publish Date - 2020-08-13T16:50:43+05:30 IST
హైదరాబాద్: చంచల్గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు.
హైదరాబాద్: చంచల్గూడ జైలులో ఉన్న ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. విద్యార్థి సంఘం నేతలను కలిసేందుకు వెళ్లిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్లు ఉన్నారు. అయితే ఎన్ఎస్యూఐ నేతలను కలువటానికి జైలు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో జైలు అధికారుల తీరుపై వీహెచ్ మండిపడ్డారు.