ఎన్‌సీపీ, సేన, కాంగ్రెస్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదు: పాటిల్

ABN , First Publish Date - 2020-09-29T22:07:23+05:30 IST

ఎన్‌సీపీ, సేన, కాంగ్రెస్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదు: పాటిల్

ఎన్‌సీపీ, సేన, కాంగ్రెస్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదు: పాటిల్

ముంబై: ఎన్‌సీపీ, సేన లేదా కాంగ్రెస్ తో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య సమావేశం జరిగిన కొన్ని రోజుల తరువాత, మహారాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ శివసేన, ఎన్సీపీ లేదా కాంగ్రెస్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని చెప్పారు. మేము చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని ఆయన వెల్లడించారు. మేము ముగ్గురితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని, కానీ ఆ ముగ్గురు కలిసి ఉండలేరని పాటిల్ అన్నారు.

Updated Date - 2020-09-29T22:07:23+05:30 IST