కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే కంచర్ల

ABN , First Publish Date - 2022-01-26T06:05:34+05:30 IST

కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని నల్ల గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన రోడ్లు ప్ర మాదాల్లో మృతిచెందిన మండలంలోని మదనాపురం, జీఎడవల్లి, కురంపల్లి గ్రా మాలకు చెందిన కొరివి నర్సింహ్మ, మన్యం నాగరాజు, బుషిగంపల చినరాజు కుటుంబసభ్యులకు పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్‌ ద్వారా మంజూరైన రూ.2ల

కార్యకర్తలకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే కంచర్ల
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

కనగల్‌, జనవరి 28: కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని నల్ల గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన రోడ్లు ప్ర మాదాల్లో మృతిచెందిన మండలంలోని మదనాపురం, జీఎడవల్లి, కురంపల్లి గ్రా మాలకు చెందిన కొరివి నర్సింహ్మ, మన్యం నాగరాజు, బుషిగంపల చినరాజు కుటుంబసభ్యులకు పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్‌ ద్వారా మంజూరైన రూ.2లక్షల చెక్కులు మంగళవారం అందజేశారు. మృతుల కుటుంబాలను పార్టీ తరుఫున అన్ని విధాలా అదుకుంటామని భరోసా ఇచ్చారు. జీఎడవల్లి, మదనాపురం గ్రా మాల్లో పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ యాదమ్మ మార య్యను ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ చిట్ల వెంక టేశం, పీఏసీఎస్‌ చైర్మన్లు సహాదేవరెడ్డి, శ్రీను టీఆర్‌ఎస్‌ మండలధ్యక్ష కార్యద ర్శు లు ఐతగోని యాదయ్యగౌడ్‌, జొన్నలగడ్డ శేఖర్‌రెడ్డి, ఎల్లమ్మ ఆలయ చైర్మన్‌ ఎన్‌.. యాదగిరి, నాయకులు నర్సిరెడ్డి, ఎ.శ్రీను, పోలోజు వెంకటాచారి, రావుల శ్రీని వాస్‌రెడ్డి, కె.గోపాల్‌రెడ్డి, పులకరం వెంకటేశం, పి.భార్గవ్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T06:05:34+05:30 IST