పోర్టులకు ఆర్థిక సాయం అందించలేదు: కేంద్రం

ABN , First Publish Date - 2021-12-04T08:37:53+05:30 IST

పోర్టులకు ఆర్థిక సాయం అందించలేదు: కేంద్రం

పోర్టులకు ఆర్థిక సాయం అందించలేదు: కేంద్రం

సాగరమాల కార్యక్రమం కింద ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సెజ్‌ పోర్టు,  భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు ఆర్థిక సహకారం అందించలేదని లోక్‌సభలో వైసీపీ ఎంపీలు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2021-12-04T08:37:53+05:30 IST